
మంథని నియోజకవర్గ పరిధి లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల తహశీల్దార్ సునీత ఏసీబీ అధికారులకి పట్టుబడింది.
కొత్తపల్లికి చెందిన ఐత హరికృష్ణ అనే వ్యక్తి కొత్తపల్లి శివారులోని సర్వే నెంబరు 3 లో భూమికి ఆన్లైన్ చేసి పట్టా పాస్ బుక్కుల కోసం 3 లక్షలు డిమాండ్ చేయగా 2 లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.